ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నౌహీరా బెయిల్‌ పొడిగింపు

ABN, First Publish Date - 2021-04-20T07:29:12+05:30

అక్రమంగా డిపాజిట్లు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డ హీరాగోల్డ్‌ గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా డిపాజిట్లు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డ హీరాగోల్డ్‌ గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ.. బెయిల్‌ షరతులన్నింటినీ ఆమె పాటిస్తున్నారని తెలిపారు. డిపాజిటర్లకు తిరిగి డబ్బు చెల్లించే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. దాంతో తదుపరి విచారణ వరకు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అదనపు డాక్యుమెంట్లు సమర్పించడానికి అనుమతించింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. 


Updated Date - 2021-04-20T07:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising