నేడు అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ
ABN, First Publish Date - 2021-01-18T13:02:36+05:30
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఈరోజు సికింద్రాబాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది.
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఈరోజు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది. అఖిల ప్రియ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు కోరుతున్నారు. నేడు బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Updated Date - 2021-01-18T13:02:36+05:30 IST