ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలకని వెళ్లి యువతి అదృశ్యం

ABN, First Publish Date - 2021-06-07T12:07:02+05:30

జూన్‌ 4న కూరగాయలకని వెళ్లి ఇంటికి రాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ/ఆనంద్‌బాగ్‌ : మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయింది. హనుమాన్‌ పేట్‌లో నివాసం ఉండే పద్మబాల మణి కుమార్తె అశ్వని(19) జూన్‌ 4న కూరగాయలకని వెళ్లి ఇంటికి రాలేదు. అందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె కోసం తెలిసిన చోట వెదికినా ఆచూకీ లభించలేదు. పద్మబాల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-07T12:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising