ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతుడి ఖాతా నుంచి 13లక్షలు మాయం

ABN, First Publish Date - 2021-06-11T13:46:11+05:30

భర్త కొవిడ్‌ నుంచి మరణించిన తర్వాత అతని ఖాతా నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : భర్త కొవిడ్‌ నుంచి మరణించిన తర్వాత అతని ఖాతా నుంచి రూ. 13లక్షలు మాయమయ్యాయని ఓ మహిళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూసారాంబాగ్‌కు చెందిన మీనాక్షి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది సైబర్‌ నేరం కాదని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి కరోనా సోకి కిమ్స్‌లో మృతి చెందగా చెక్కుల ఆధారంగానే డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. విచారణలో అతని సోదరులే ఆ డబ్బును కాజేశారని గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-11T13:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising