ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీ ముఠా అరెస్ట్‌.. 25 కిలోల బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2021-01-23T22:36:37+05:30

దోపిడీ ముఠా అరెస్ట్‌.. 25 కిలోల బంగారం పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో దోపిడీ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. హోసూరు ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.7కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.95 వేల నగదు దోచుకున్నారు. నిందితుల నుంచి 25 కిలోల బంగారం, రూ.93 వేల నగదు, 7 పిస్తోళ్లు, 10 మ్యాగజైన్లు, 97 రౌండ్ల బుల్లెట్లు, లారీ, కంటైనర్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ, జార్ఘండ్‌, మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-01-23T22:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising