ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్బీనగర్‌లో దొంగల బీభత్సం.. గణేశ్ మండపంలో చోరీ

ABN, First Publish Date - 2021-09-12T23:25:37+05:30

ఎల్బీనగర్‌లో దొంగల బీభత్సం.. గణేశ్ మండపంలో చోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని శివమ్మ కాలనీలో శ్రీ సాయి అయ్యప్ప అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో సుమారు 8 మంది యువకులు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు సౌండ్ బాక్సులు, హుండీ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. 



Updated Date - 2021-09-12T23:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising