ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు బాలికల మృతి

ABN, First Publish Date - 2021-12-25T00:42:00+05:30

కేపీహెచ్‌బీ ఫేజ్‌-4లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ ఫేజ్‌-4లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ నీటి గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నీటి గుంతల్లో నుంచి బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. గుంతలో లోతుగా నీళ్లు ఉండటంతో బాలికలు ఊపిరాడక మృతి చెందారు.  మృతులు పర్వేజ్, రమ్య, సంగీతగా గుర్తించారు. 

Updated Date - 2021-12-25T00:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising