ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్టిగేజ్ పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ

ABN, First Publish Date - 2021-07-23T20:23:33+05:30

మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఓ మాయగాడు కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన హైదరాబాద్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఓ మాయగాడు కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. రాజ్ మిత్ర అనే ఓ కేటుగాడు చంద్రలోక్ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించాడు. మార్టిగేజ్ పేరుతో అమాయకులకు ఎరవేశాడు. రూ. 10 కోట్ల వరకు దండుకున్నాడు. కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న యువతిని తన భార్య అంటూ రాజ్ మిత్ర అందరినీ నమ్మబలికాడు. అయితే ఆయన వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ యువతి తన భార్య కాదంటూ మాట మార్చాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-23T20:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising