ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సందడి

ABN, First Publish Date - 2021-11-05T20:32:03+05:30

హైదరాబాద్: పాతబస్తీ భాగ్యలక్ష్మిదేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మిదేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది. దీపావళి వేడుకలతోపాటు కార్తీక మాసం పూజల కోలాహలం మొదలైంది. ఆనవాయితీ ప్రకారం భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానాను ప్రతి ఏడాది దీపావళికి వెండి నాణెం రూపంలో భక్తులకు పంపిణీ చేశారు. ఆ నాణెం తీసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు.

Updated Date - 2021-11-05T20:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising