హుజురాబాద్లో కొనసాగుతున్న ప్రలోభాల పర్వం
ABN, First Publish Date - 2021-10-29T16:30:40+05:30
హుజురాబాద్లో ప్రలోభాల పర్వం ఇంకా కొనసాగుతోంది. వీణవంకలో ఇతర ప్రాంతాల వాళ్ళు డబ్బుల పంపిణీ చేయగా...
కరీంనగర్ : హుజురాబాద్లో ప్రలోభాల పర్వం ఇంకా కొనసాగుతోంది. వీణవంకలో ఇతర ప్రాంతాల వాళ్ళు డబ్బుల పంపిణీ చేయగా... కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఇన్చార్జ్లు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హుజురాబాద్లో బీజేపీ నేతలు సైతం డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రూ.1500 లకు 500 మాత్రమే ఇస్తున్నారని స్థానికుల మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Updated Date - 2021-10-29T16:30:40+05:30 IST