ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు: చాడ

ABN, First Publish Date - 2021-10-20T22:41:33+05:30

హుజురాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని, దుర్మార్గపు ఎన్నికలు జరుగుతున్నాయని  విమర్శించారు. దేశ భవిష్యత్‌ను పాడుచేసే విధంగా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రైతులను బజారుపాలు చేసే చట్టాలు తెచ్చారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి అసలే లేదని చాడ వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2021-10-20T22:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising