ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో దూకి భార్యాభర్తలు మృతి

ABN, First Publish Date - 2021-08-06T03:20:40+05:30

జిల్లాలో విషాదం నెలకొంది. బూర్గంపాడు మండలం గోదావరి నదిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విషాదం నెలకొంది. బూర్గంపాడు మండలం గోదావరి నదిలో దూకి భార్యాభర్తలు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు వెలికి తీసారు. మృతులను పాల్వంచకు చెందిన లక్ష్మణ చారి (55), హేమలత (48)గా పోలీసులు గుర్తించారు. 4వ తేదీన భార్యాభర్తలు మిస్సింగ్ అయినట్లుగా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. 

Updated Date - 2021-08-06T03:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising