ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గాంధీ’ ఘటనపై హోంమంత్రి సమీక్ష

ABN, First Publish Date - 2021-08-18T01:00:23+05:30

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మహిళలు అత్యాచారానికి గురైన ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మహిళలు అత్యాచారానికి గురైన ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆరాతీశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శిఖా గోయల్ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-08-18T01:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising