ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను: హిమాన్షు

ABN, First Publish Date - 2021-07-07T08:34:18+05:30

తాను రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావు స్పష్టం చేశారు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏమాత్రం ఆసక్తి లేదు.. నా లక్ష్యాలు వేరు


హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): తాను రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావు స్పష్టం చేశారు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తన కల వేరే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘‘ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి’’ అని హిమాన్షు ట్విటర్‌లో రాశారు. ఈ ట్వీట్‌, సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొనే హిమాన్షుకు ఇటీవలే డయానా అవార్డు వరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-07-07T08:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising