ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-11-20T01:47:28+05:30

ఏపీ రాజకీయాల్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్ధతి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్ధతి ఏర్పడింది. పోలీసులకు, తెలుగు యువత కర్యాకర్తలకు వాగ్వివాదం వాగ్వాదం చోటుచేసుకుంది.తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరాం ఎన్టీఆర్ భవన్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించాడు. చంద్రబాబును అసెంబ్లీలో అవమానించిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరును ఎండగడుతూ ఏపీ సీఎం జగన్ దిష్టి బొమ్మ దగ్థం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే తానే కాల్చుకుంటానని పొగాకు జైరాం ఒంటిపై కిరోసిన్ జల్లుకున్న‌ాడు. జైరాంను వారించిన తెలుగు యువత కార్యకర్తలు ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Updated Date - 2021-11-20T01:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising