ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-02-26T00:13:20+05:30

సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వక్ఫ్ బోర్డుకు నివేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వక్ఫ్ బోర్డుకు నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్  తెలిపారు. శ్మశానవాటికలో 815 చదరపు మీటర్లు కబ్జా అయ్యిందని 2018లోనే నివేదిక ఇచ్చామని కోర్టుకు కలెక్టర్ తెలిపారు. కబ్జాలపై పట్టించుకోరా అని వక్ఫ్ బోర్డుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకొని, నివేదిక సమర్పించాలని వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-02-26T00:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising