ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

ABN, First Publish Date - 2021-02-25T23:35:24+05:30

ఆదేశాలను అమలు చేయనందుకు హైకోర్టు సీరియస్‌ అయింది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటులో జాప్యంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆదేశాలను అమలు చేయనందుకు హైకోర్టు సీరియస్‌ అయింది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సభ్యులను నియమించాలన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆమోద యోగ్యం కాదనని కోర్టు పేర్కొంది. కోర్టులో విచారణకు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీం హాజరయ్యారు. బోర్డు ఏర్పాటుకు 2019లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కమిషనర్ తెలిపారు. కార్మిక శాఖ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి జాప్యం ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 18న విచారణకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-02-25T23:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising