ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

ABN, First Publish Date - 2021-03-04T21:21:51+05:30

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు పేర్కొంది. పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. చర్చలు కాదు... ఫలితాలు కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది.

Updated Date - 2021-03-04T21:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising