ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2021-08-04T20:20:46+05:30

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. కేయూ, తెలుగు వర్సిటీలకు వీసీల నియామకంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. కేయూ, తెలుగు వర్సిటీలకు వీసీల నియామకంపై హైకోర్టులో విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్‌ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీసీల నియామకం జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, యూజీసీకి కోర్టు ఆదేశించింది. కేయూ వీసీ రమేష్‌, తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావుకు హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-04T20:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising