ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-01-21T23:01:27+05:30

కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతం కంటే తగ్గిందని హైకోర్టు పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతం కంటే తగ్గిందని హైకోర్టు పేర్కొంది. కరోనా స్ట్రెయిన్ కేసుల పరిస్థితి ఎలా ఉందని న్యాయస్థానం ఆరా తీసింది. రాష్ట్రంలో 4 కరోనా స్ట్రెయిన్ కేసులు గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం జోక్యం అనవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా టెస్ట్‌ల తీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. 24 పిల్‌లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రకటించింది. 3 మినహా మిగతా పిల్‌లపై కోర్టు విచారణను ముగించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-01-21T23:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising