ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-08-11T23:47:08+05:30

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇతర పండగల సందర్భంగా జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత ముందుగా ప్రజలకు తెలపాలని, మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా వివిధ అంశాల ఆధారంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని, సీరో సర్వైలెన్స్ వివరాలు సమర్పించాలని, కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశం వివరాలు సమర్పించాలని  హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ సెప్టెంబరు 8కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-11T23:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising