ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చింది: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-10-07T22:21:23+05:30

రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు రోడ్డు మీదకు వస్తే వారిని మంత్రుల కార్లతో ఎక్కి తొక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్: రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు రోడ్డు మీదకు వస్తే వారిని మంత్రుల కార్లతో ఎక్కి తొక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిల్‌ని వందకు పెంచిందని, పెట్రోల్ 106 కు పెంచిందని అన్నారు. అలాగే గ్యాస్ బండ‌ వెయి చేసిందన్నారు. రైళ్లు, విమనాలు, ఎల్.ఐ.సీ విశాఖ ఉక్కు అమ్ముతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2021-10-07T22:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising