ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమకొండ చోరీ కేసులో కనిపించని పురోగతి

ABN, First Publish Date - 2021-11-17T14:29:30+05:30

హనుమకొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగి మూడు రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: హనుమకొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగి మూడు రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది. హనుమకొండ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దగ్గర కారు అద్దాలు పగులగొట్టిన దుండగులు 25 లక్షలు ఎత్తుకెళ్లారు. నగరంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. చోరీ జరిగిన రోజు ఒక నిందితుడు డబ్బు తీసుకుని వెళ్తున్నట్టు ఓ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో కొందరు పోలీసు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-11-17T14:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising