ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసన

ABN, First Publish Date - 2021-10-11T17:04:52+05:30

హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తమ భూసమస్య పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హనుమకొండ అశోక కాలనీలోని తమ ఇంటిని వేరే వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు పీట్ల కావేరి, తిరుపతమ్మ కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని ఇద్దరు మహిళలకు నచ్చజెప్పి, వారికి హామీ ఇచ్చి కిందకు దిగారు. 

Updated Date - 2021-10-11T17:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising