ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

ABN, First Publish Date - 2021-11-15T03:45:24+05:30

ఐనవోలు మండలం ఉడతగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైకి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: ఐనవోలు మండలం ఉడతగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైకి వేగంగా దూసుకెళ్ళి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఏలియా (41), కుమార్ (36)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-15T03:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising