ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీల చార్జీల పెంపు - పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి

ABN, First Publish Date - 2021-02-18T00:29:35+05:30

పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పని చేస్తున్న హమాలీ చార్జీలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పని చేస్తున్న హమాలీ చార్జీలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మార్చి 1వ తేదీలోగా ఉత్తర్వులు జారీచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెంచిన చార్జీలను జనవరి 2020 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో హమాలీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హమాలీల న్యాయపరమైన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


హమాలీ సంఘాల విజ్ఞప్తి ప్రకారమే చార్జీలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో హమాలీలు బియ్యం లోడింగ్, అన్లోడింగ్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బియ్యం రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పేద ప్రజలకు సమయానికి బియ్యం అందేలా చూడాలన్నారు.


Updated Date - 2021-02-18T00:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising