ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతంలో ప్రకటించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నారు: గుత్తా

ABN, First Publish Date - 2021-07-30T19:17:38+05:30

హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్‌లో పెట్టినవేనని మాజీ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్‌లో పెట్టినవేనని మాజీ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన పథకాలే ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని కలలు కంటున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-30T19:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising