ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితుడిని మా చేతులతో నరుకుతాం: బాధితురాలి నాన్నమ్మ

ABN, First Publish Date - 2021-09-16T18:01:29+05:30

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం, పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై  రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన బాధితురాలి నాన్నమ్మ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరు చెప్పిన నమ్మమన్నారు. ‘ఒకవేళ చనిపోతే ఆ మృతదేహాన్ని మా ఇంటికి తీసుకురావాలి.. ఇతనే అని చెబితే మేము గుర్తుపట్టి.. మళ్లి మా చేతితో నరకాలి.. అప్పుడే మాకు శాంతి కలుగుతుందని’ చెప్పింది. చనిపోయిన బాడీని తమకు చూపించాలని, లేకపోతే తాము నమ్మేదిలేదని ఆమె మరోసారి స్పష్టం చేసింది. 

Updated Date - 2021-09-16T18:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising