ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఆర్‌ఐల జీపీఏ ఆధారంగా రిజిస్ట్రేషన్‌

ABN, First Publish Date - 2021-05-07T09:26:53+05:30

ప్రవాస భారతీయులు తమ వ్యవసాయ భూములపై ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) ఇస్తే, వాటి ఆధారంగా విక్రయాలు, గిఫ్ట్‌ డీడ్‌లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రవాస భారతీయులు తమ వ్యవసాయ భూములపై ఎవరికైనా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) ఇస్తే, వాటి ఆధారంగా విక్రయాలు, గిఫ్ట్‌ డీడ్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది.  దీనికోసం ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌లో లాగిన్‌ అయి వివరాలు నమోదు చేయాలి. అమ్మకం లేదా గిఫ్ట్‌ రెండిటిలో దేనిని ఎంచుకుంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమాచారం మొత్తం నింపిన తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన  రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తహసీల్దార్‌ పూర్తిచేస్తారు. 

Updated Date - 2021-05-07T09:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising