ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

ABN, First Publish Date - 2021-09-16T18:04:03+05:30

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. బాలింత అనూష మృతి చెందింది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. బాలింత అనూష మృతి చెందింది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పెద్దబొంకూర్‌కు చెందిన అనూషకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో వైద్యులు మత్తు మందు ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంగానే అనూష చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిజేరియన్ ద్వారా వైద్యులు డెలివరీ చేశారు. బాబు క్షేమంగా ఉన్నాడు.


Updated Date - 2021-09-16T18:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising