అక్టోబరు 7న నల్లగొండకు గవర్నర్
ABN, First Publish Date - 2021-09-30T01:09:41+05:30
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబరు 7వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.
నల్లగొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబరు 7వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించేందుకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ. రంగనాథ్లు బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు, రెడ్క్రాస్ సిబ్బంది సమీక్షకు సమాయత్తమవుతున్నారు.
Updated Date - 2021-09-30T01:09:41+05:30 IST