ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు అమరవీరులకు గవర్నర్‌ నివాళి

ABN, First Publish Date - 2021-10-22T08:08:42+05:30

పోలీసు అమరవీరులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో 62 మంది మృతి: మంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నివాళులర్పించారు. గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులర్పించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత విధినిర్వహణలో ఒక్క పోలీస్‌ అధికారే మరణించారని తెలిపారు. పటిష్ఠమైన పోలీసింగ్‌ వల్లే శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల 62 మంది పోలీసులు మృతి చెందారని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 15 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది  రక్తదానం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయంలో ఐజీ మహేష్‌ చంద్ర లడ్డా నివాళులర్పించారు. 

Updated Date - 2021-10-22T08:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising