ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీకి నివాళుర్పించిన గవర్నర్

ABN, First Publish Date - 2021-12-24T02:17:29+05:30

మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగురు 17 వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్ లోని పీవీ జ్ఞాన భూమి లో గల పీవీ ఘాట్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగురు 17 వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్ లోని పీవీ జ్ఞాన భూమి లో గల పీవీ ఘాట్ పై  రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. 9 జాతీయ,8 ఇతర దేశాల భాషలు మాట్లాడగల వ్యక్తి అని, జాతిపిత గా పీవీని పిలుస్తారని, యూత్ రోల్ మోడల్ పీవీ అని జాతి గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు. పివి చేసిన ఆర్థిక సంస్కరణల వలన దేశం అభివృద్ధి పధంలో వెళుతుందని పీవీని కొనియాడారు.

Updated Date - 2021-12-24T02:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising