ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్ పోచారం త్వరగా కోలు కోవాలి: గవర్నర్

ABN, First Publish Date - 2021-11-26T01:27:46+05:30

తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరంగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రార్ధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్వరంగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రార్ధించారు. స్పీకర్ పోచారం కోవిడ్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. స్పీకర్ పోచారం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-11-26T01:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising