ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కృష్ణాష్టమి జరుపుకోవాలి-గవర్నర్‌

ABN, First Publish Date - 2021-08-30T21:59:44+05:30

అంకితభావం, సమయపాలన వంటివి భగవాన్‌ శ్రీకృష్ణుడిని చూసి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: అంకితభావం, సమయపాలన వంటివి భగవాన్‌ శ్రీకృష్ణుడిని చూసి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిస్వార్ధం, అంకితభావంతో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుందనడానికి భగవాన్‌ శ్రీకృష్ణుడు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి బోధనలను ఆచరించి ఉత్తమ పౌరులుగా ఉండాలన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాప్తి నేపధ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-08-30T21:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising