ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ నిర్వహించిన గవర్నర్‌

ABN, First Publish Date - 2021-10-14T21:46:23+05:30

మహర్నవమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మహర్నవమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు, వాహనాలకు గవర్నర్‌ పూజ చేశారు. ఇక రాజ్‌భవన్‌లోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఆమె భర్త సౌందరరాజన్‌, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.


రాజ్‌భవన్‌లోని సుధర్మ బ్లాక్‌లో ఉన్న లైబ్రరీని సందర్శించిన గవర్నర్‌ అక్కడ పుస్తక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె లైబ్రరీ అంతాకలియ తిరిగి కొన్ని పుస్తకాలను తీసుకున్నారు. పుస్తకాలు చదడం తనకు ఎంతోఇష్టమని ఆమె పేర్కొనారు.దసరా పండగ సందర్భంగా గవర్నర్‌ తమళిసై రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-10-14T21:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising