టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్ను ప్రారంభించిన గవర్నర్
ABN, First Publish Date - 2021-10-22T20:09:27+05:30
టీడీ సంపూర్ణంగా నివారిచలేక పోయినా దాని బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: టీడీ సంపూర్ణంగా నివారిచలేక పోయినా దాని బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. 72వ టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్ను ఆమె రాజ్భవన్లో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీ బారిన పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Updated Date - 2021-10-22T20:09:27+05:30 IST