ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ అభినందనలు

ABN, First Publish Date - 2021-07-08T21:01:00+05:30

కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుండి కేంద్ర కేబినెట్ లో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలంగాణ బిడ్డగా  కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల తెలంగాణ గర్వపడుతున్నదని గవర్నర్ అన్నారు. టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి భారత దేశ సేవ లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ గారు ఆకాంక్షించారు. 


Updated Date - 2021-07-08T21:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising