ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుసూదనాచారికి గవర్నర్‌ ఆమోదం

ABN, First Publish Date - 2021-11-20T08:55:54+05:30

సిరికొండ మధుసూదనాచారి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిరికొండ మధుసూదనాచారి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపించిన ఫైలుపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోద ముద్ర వేసినట్టు టీఆర్‌ఎస్‌ ముఖ్యులకు సమాచారం అందింది. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.  

Updated Date - 2021-11-20T08:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising