ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదు: వీహెచ్

ABN, First Publish Date - 2021-08-27T20:13:41+05:30

ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఓబీసీ లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు మాత్రమే క్రిమీలేయర్ ఎందుకని చాలాసార్లు ప్రశ్నించామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సకల జనుల సర్వే చేపట్టిందని, అందులో 54శాతం ఓబీసీలు ఉన్నారన్నారని తెలిపిందన్నారు. కానీ వివరాలు మాత్రం బయటపెట్టడం లేదని ఆయన విమర్శించారు. కులాల గణాంకాలపై సీఎం నితీష్‌కుమార్ ఎలా తీర్మానం చేశారో.. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు, రైతుబంధు తరహాలో బీసీబంధు అంటున్నారని, అది అమలు చేయాలన్నా.. లెక్కలు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ లెక్కలు చేపట్టేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని హనుమంతరావు చెప్పారు.

Updated Date - 2021-08-27T20:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising