ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనకుండా ప్రభుత్వం డ్రామాలాడుతోంది: శ్రీధర్‌బాబు

ABN, First Publish Date - 2021-11-28T21:38:56+05:30

ధర్నాచౌక్‌ను ఎత్తేసిన సీఎం కేసీఆర్ అక్కడే ధర్నా చేశారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధర్నాచౌక్‌ను ఎత్తేసిన సీఎం కేసీఆర్ అక్కడే ధర్నా చేశారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి దీక్షలో ఆయన మాట్లాడుతూ  ధాన్యం కొనకుండా ప్రభుత్వం డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ ప్రతిగింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని శ్రీధర్‌బాబు ప్రకటించారు.

Updated Date - 2021-11-28T21:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising