ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం: సుమన్

ABN, First Publish Date - 2021-08-06T21:04:26+05:30

సింగరేణి ఖాళీ స్థలాలను జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సింగరేణి ఖాళీ స్థలాలను జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి వైద్య కళాశాలలో 25శాతం.. సింగరేణి కార్మిక కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరామని తెలిపారు. త్వరలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సింగరేణి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని సుమన్ తెలిపారు. మరోవైపు రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింనందుకు మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ చీఫ్‌ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చందర్, మెడికల్ కాలేజీలో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని కేటీఆర్‌ను కోరిన నేతలు


Updated Date - 2021-08-06T21:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising