ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లారెడ్డి ఆస్పత్రిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ

ABN, First Publish Date - 2021-05-14T09:09:35+05:30

అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి ఆస్ప త్రి భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచిత కరోనా వైద్య కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ డిమాండ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి ఆస్ప త్రి భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచిత కరోనా వైద్య కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీ డియాతో మాట్లాడారు.  డాక్టర్లపై తాను దాడిచేసినట్లు చెబుతున్న మల్లారెడ్డి యాజమాన్యం, ఆ వీడియోలను మీడియాకు సమర్పించాలన్నారు. ఆయన అక్రమ ఆస్తుల వివరాలను ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-14T09:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising