ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల విలువ పెంచిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-07-20T23:48:57+05:30

తెలంగాణ భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది. వ్యవసాయ భూములపై 50 శాతం పెంచారు. ఎకరా భూమి ధర కనిష్టంగా రూ. 75 వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ ప్లాట్ ధర గజం రూ. 200 మేర పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు వేలం ద్వారా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. 

Updated Date - 2021-07-20T23:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising