ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-11-06T20:49:58+05:30

వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. వానాకాలం పంట కొనుగోళ్లపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవలేదు? అని ఉత్తమ్ ప్రశ్నించారు. యాసంగిలో రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజా కొంటామన్న ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతుంది? అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2021-11-06T20:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising