ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఇంద్రకరణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-21T01:06:51+05:30

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యాదాద్రి దేవాలయాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి దేవాలయాన్ని బంగారుపూతతో తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధికి పూజారులను నియమించి.. దూపదీప నైవేద్యం కార్యక్రమాలను చేపట్టామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-21T01:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising