ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-05-15T06:19:41+05:30

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలేరు(ధర్మసాగర్‌) మే 14 : తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు బైరిశ్రీనివాస్‌ (40) శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు  వివరాల మేరకు.. వేలేరుకు చెందిన శ్రీనివాస్‌ గ్రామశివారులో రోజు వారీగా తాటి చెట్టు ఏక్కుతుండగా మోకు జారీ చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. ఈ  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివా్‌సను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీనివా్‌సకు కుమారుడు, కూతురు ఉన్నారు.  


Updated Date - 2021-05-15T06:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising