ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

ABN, First Publish Date - 2021-04-13T00:23:54+05:30

ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. పోడు భూముల స్వాధీనానికి వెళ్లడంతో ఘటన చోటుచేసుకుంది. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు దాడి చేశారు. తమ పోడు భూమిలోకి ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆపీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమై అధికారులను చెట్టుకు కట్టేసి దాడి చేశారు.



Updated Date - 2021-04-13T00:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising