ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జరిమానా

ABN, First Publish Date - 2021-10-28T23:28:41+05:30

మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. ఇటీవల హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానంకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. ఇటీవల హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన జీహెచ్ఎంసీ నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.30 వేలు, మంత్రి తలసానికి రూ. 5 వేలు జరిమానా విధించింది. ప్లీనరీ కోసం సిటీ మొత్తం ఫ్లెక్సీలు వెలిశాయి. గత 5 రోజులుగా జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు  చెప్పారు. ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఎట్టకేలకు తూతూ మంత్రంగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. 

Updated Date - 2021-10-28T23:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising