వ్యవసాయ యంత్రాల పేరుతో ఘరానా మోసం
ABN, First Publish Date - 2021-07-24T02:24:56+05:30
జిల్లాలోని వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి
నాగర్ కర్నూలు: జిల్లాలోని వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తిలో వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను ఓ వ్యాపారి ఘరానా మోసం చేశాడు. రైతులవద్ద ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేశాడు. రైతులకు నకిలీ యంత్రాలను వ్యాపారి అంటగట్టాడు. విషయం బయటకు రావడంతో యజమాని పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-07-24T02:24:56+05:30 IST